తల్లికి వందనం రూ.15,000 పథకంపై బిగ్ అప్డేట్.................. Big update on the Rs. 15,000 scheme for Thalliki Vandanam

Admin
By -
0

 

తల్లికి వందనం రూ.15,000 పథకంపై బిగ్ అప్డేట్.........

తల్లికి వందనం రూ.15,000 పథకంపై బిగ్ అప్డేట్.........

అమరావతి :

తల్లికి వందనం పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 
తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. 
అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. 
ఇందు కోసం పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలి.

Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)